Pamula Pushpa Sreevani
@PushpaSreevani
MLA - Kurupam Constituency
ID:1017648744299356160
http://ysrcongress.com 13-07-2018 05:55:42
1,9K Tweets
79,0K Followers
3 Following
ఈరోజు కొమరాడ మండలం లో పరశురాంపురం, గుణానపురం, అర్తాం పంచాయతీల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
#YSJaganAgainIn2024
#VoteForFan
facebook.com/reel/150046164…
**YSR కాంగ్రెస్ పార్టీ కంచుకోట గా మారిన గరుగుబిల్లి మండలం....జనసంద్రంగా మారిన గరుగుబిల్లి మండలంలోని గ్రామాలు 💪**
ఈరోజు గరుగుబిల్లి మండలం లో కొత్తపల్లి, రావుపల్లి, గరుగుబిల్లి, పెద్దూరు, బురద వెంకటాపురం పంచాయతీల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
#YSJaganAgainIn2024 …
చేసిన మంచినే చెబుతూ ప్రజలను ఓటు అడిగే ఉద్దేశంతో మేమంతా సిద్ధం బస్సుయాత్రను ప్రారంభించారు సీఎం YS Jagan Mohan Reddy గారు. ఆ కార్యక్రమానికి వస్తున్న స్పందన చూసి, కొందరు ఆయనపై దాడి చేసినా వెనక్కి తగ్గకుండా నేడు మరలా తన యాత్రను ప్రారంభించారు. #MemanthaSiddham
ఈరోజు గుమ్మలక్ష్మీపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
#YSJaganAgainIn2024
#VoteForFan
చేతకాని దద్దమ్మలు ఇంతకన్నా ఏమి చేయగలరులే Telugu Desam Party? సీఎం YS Jagan Mohan Reddy గారిపై దాడి చేయడమే కాకుండా దాని గురించి వెటకారంగా మాట్లాడుతున్నారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి రా! మీకు ఆయుధాలతో దాడి చేయడం తెలుసు. కానీ ప్రజలకు ఓటుతో దాడి చేయడం తెలుసు. #TDPCowards
ఈరోజు కురుపాం మండలం రస్తాకుంటుబాయి , గొటివాడ, బియ్యాల వలస పంచాయతీల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
#YSJaganAgainIn2024
#VoteForFan
fb.watch/rqtg4CEYfq/?mi…
ఈరోజు కురుపాం మండలం పొడి పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
#YSJaganAgainIn2024
#VoteForFan
facebook.com/reel/144831620…
ఈరోజు కొమరాడ మండలం తొడుము పంచాయితీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
#YSJaganAgainIn2024
#VoteForFan
facebook.com/reel/823210839…
ఈరోజు కొమరాడ మండలం మాదిలింగి పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
#YSJaganAgainIn2024
#VoteForFan
facebook.com/reel/157292032…
ఈరోజు కొమరాడ మండలం దళాయిపేట పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
#YSJaganAgainIn2024
#VoteForFan
facebook.com/reel/140387755…
అవ్వాతాతలకు ఇంటి వద్దే పింఛన్ అందించారు వాలంటీర్లు. కానీ చంద్రబాబు కోర్టుకు వెళ్ళి, వాలంటీర్లను అడ్డుకోవడంతో పింఛన్ కోసం వారు ఇబ్బంది పడ్డారు. నేడు సీఎం YS Jagan Mohan Reddy గారు అవ్వాతాతలతో సమావేశమై వారికి మరలా ఇంటి వద్దే పింఛన్లు ఇస్తానని మాటిచ్చారు. #YSJaganWithPensioners