V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profileg
V Srinivas Goud

@VSrinivasGoud

Former Minister - Govt. of Telangana | Former MLA from Mahabubnagar (2014-2023) | BRS Party

ID:2273353286

calendar_today02-01-2014 17:57:18

19,5K Tweets

151,1K Followers

107 Following

V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఏర్పాటుచేసిన BRS పార్టీ ముఖ్యకార్యకర్తల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, అంజయ్యయాదవ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఏర్పాటుచేసిన BRS పార్టీ ముఖ్యకార్యకర్తల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, అంజయ్యయాదవ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది
account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

నారాయణపేట జిల్లా మరికల్ లో ఏర్పాటుచేసిన BRS పార్టీ ముఖ్య కార్యకర్తల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్యయాదవ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది

నారాయణపేట జిల్లా మరికల్ లో ఏర్పాటుచేసిన BRS పార్టీ ముఖ్య కార్యకర్తల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్యయాదవ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది
account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

నారాయణపేట జిల్లా కృష్ణ మండలం హిందూపూర్ లో నిర్వహించిన కృష్ణ & మాగనూర్ మండలాల BRS పార్టీ ముఖ్య కార్యకర్తలతో పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

నారాయణపేట జిల్లా కృష్ణ మండలం హిందూపూర్ లో నిర్వహించిన కృష్ణ & మాగనూర్ మండలాల BRS పార్టీ ముఖ్య కార్యకర్తలతో పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలోని శ్రీ క్షీర లింగ దేవాలయంలో ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలోని శ్రీ క్షీర లింగ దేవాలయంలో ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

మహాత్మ జ్యోతిబా పూలే 197వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పద్మావతి కాలనీలోని మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి గారితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.

account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

రంజాన్ పర్వదినం సందర్భంగా మహబూబ్ నగర్ లోని మార్కెట్ యార్డ్ సమీపంలోని ఈద్గా వద్ద నిర్వహించిన సామూహిక ప్రార్ధనలలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ గంజికి చెందిన శ్రీకాంత్ ముదిరాజ్ అనారోగ్యంతో మరణించడం జరిగింది, శ్రీకాంత్ ముదిరాజ్ పార్థివ దేహానికి ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి గారితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ గంజికి చెందిన శ్రీకాంత్ ముదిరాజ్ అనారోగ్యంతో మరణించడం జరిగింది, శ్రీకాంత్ ముదిరాజ్ పార్థివ దేహానికి ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి గారితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది.
account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

మహాత్మ జ్యోతిబా పూలే 197వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ చౌరస్తా వద్ద మహాత్మ జ్యోతిబా పూలే చిత్రపటానికి ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి గారితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.

మహాత్మ జ్యోతిబా పూలే 197వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ చౌరస్తా వద్ద మహాత్మ జ్యోతిబా పూలే చిత్రపటానికి ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి గారితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.
account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

మహాత్మ జ్యోతిబా పూలే 197వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పద్మావతి కాలనీలోని మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి గారితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.

మహాత్మ జ్యోతిబా పూలే 197వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పద్మావతి కాలనీలోని మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి గారితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.
account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు.


ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. #EidMubarak #HappyRamadan
account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ కొండ బాలయ్య కుమారుడు కొండ వెంకటేష్ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి గారితో కలిసి హాజరై వెంకటేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ కొండ బాలయ్య కుమారుడు కొండ వెంకటేష్ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి గారితో కలిసి హాజరై వెంకటేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంబటోనిపల్లి గ్రామంలో నీళ్లు లేక ఎండిన పంట పొలాలను ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారి తో కలిసి పరిశీలించడం జరిగింది.

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంబటోనిపల్లి గ్రామంలో నీళ్లు లేక ఎండిన పంట పొలాలను ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారి తో కలిసి పరిశీలించడం జరిగింది.
account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవ‌త్స‌ర‌ ఉగాది శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవ‌త్స‌ర‌ ఉగాది శుభాకాంక్షలు #HappyUgadi
account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని JJR ఫంక్షన్ హాల్ లో MP మన్నె శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని JJR ఫంక్షన్ హాల్ లో MP మన్నె శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
account_circle