ఎన్నికల తేదీ మే 13ను అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎండ ఉందనో, సెలవు వచ్చిందనో ఓటు వేయకుండా ఇంట్లో పడుకుంటే... ఆ తర్వాత జగన్ అరాచకం మీ ఇంటి తలుపు తడుతుంది. తస్మాత్ జాగ్రత్త! టీడీపీ-జనసేన-బీజేపీ ఆధ్వర్యంలో జన రాజ్యం రావాలంటే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయాలి.
#PrajaGalam
పిఠాపురం నియోజకవర్గం కుమారపురం గ్రామంలో మంగళవారం ప్రచారం చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు సతీమణి శ్రీమతి పద్మజా గారు, బీజేపీ కన్వీనర్ శ్రీ కృష్ణం రాజు గారి సతీమణి శ్రీమతి డాక్టర్ దివ్య గారు.
#HelloAP_ByeByeYCP
#VoteForGlass
ఉంగుటూరు నియోజకవర్గం జనసేన - టీడీపీ - బీజేపీ పార్టీల కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న #పత్సమట్ల_ధర్మరాజు గారు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి భారీగా తరలి వచ్చిన ప్రజలు,ఆడపడచులు, పెద్దలు, యువత పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దఖాలు చేశారు.
ధర్మరాజు…
Land Titling Act బీజేపీ తెచ్చిన చట్టం అనే వైసీపీ వాదన పై పవన్ కళ్యాణ్
@ మండపేట
#TDPJanasena
గుంటూరు ప్రజాగళం సభకు జనం పోటెత్తారు. టిడిపి-జనసేన-బీజేపీ జెండాల రెపరెపలతో గుంటూరు మెరిసిపోయింది. బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబు గారు ప్రసంగించారు. ప్రజల్లో ఉత్సాహం చూశాక సైకో వైకాపాకి డిపాజిట్ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు.
#PrajaGalam #TDPJSPBJPWinning …
బీఆర్ఎస్ అధినేత సూపర్హిట్ యాత్రపై నిషేధాజ్ఞలు.. కేసీఆర్కు జననీరాజనంతో కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు
జననేత కేసీఆర్ ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక కుట్రలకు తెరలేపిన కాంగ్రెస్ - బీజేపీ పార్టీలు
#KCRBusYatra #VoteForCar